ఉపాధి హామీతో గ్రామీణ కూలీలకు ప్రభుత్వ భరోసా
అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది.  కరోనా వైరస్  నియంత్రణ‌లో భాగంగా అమల‌వుతున్న లాక్‌డౌన్ వ‌ల్ల‌ పనులు లేక అల్లాడుతున్న పేదల ఆర్థిక కష్టాలకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఉపాధి హామీ కింద వ్యక్తిగత పనులకు ప్రాధాన్య…
యూత్‌ కాంగ్రెస్‌ ఇంటర్వ్యూల్లో ఆసక్తికర ప్రశ్నలు
న్యూఢిల్లీ:  తెలంగాణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎంపికకు రెండు రోజులపాటు ఇక్కడ నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరైన 28 మంది యువజన కాంగ్రెస్‌ నేతలకు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఏఐసీసీ సంయుక్త కార్యదర్శి కృష్ణ అల్లవారు, యువజన కాంగ్రెస్‌ జాతీయ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, యువజన కాంగ్రెస్‌…
‘నిమ్మగడ్డకు ఈసీగా కొనసాగే అర్హత లేదు’
విజయవాడ :  సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసిన తప్పిదాలు బయటపడ్డాయని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే  మల్లాది విష్ణు  పేర్కొన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు ముందు నుంచి వివాదాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్‌ను మానేజ్ చేసి చంద్రబాబు కుట్రలు పన్నారని విమర్శించారు. నిమ్మగడ్డ …
ముద్దనూరు–ముదిగుబ్బ లైనుపై ఆశలు
వైఎస్‌ఆర్‌ జిల్లా, రాజంపేట :  పులివెందుల అంటే రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో పది నియోజకవర్గాల్లో  రాయచోటి, పులివెందుల, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గ కేంద్రాలు రైలుకూతకు దూరంగా ఉన్నాయి. ఈ మార్గాల మీదుగా రైలు మార్గాలేవీ కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఈ ప్రాంతాల్లో రైలు కూత  వినిపించడంలేదు.…
వాట్సాపే అమ్మ..!
ప్రకాశం, పొదిలి:  ఆడుకుంటూ తప్పిపోయిన బాలుడుని పోలీసులు  వాట్సాప్‌  ద్వారా సమాచారం అందించి తల్లికి అప్పగించిన ఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకుంది. కాకర్ల మల్లీశ్వరి, మాలకొండయ్య దంపతుల కుమారుడు హర్షకుమార్‌కు నాలుగు సంవత్సరాలు. వీరు ప్రకాశ్‌ నగర్‌లో ఉంటారు. బుధవారం తల్లి ఇంటి పనుల్లో ఉండగా, హర్షకుమార…
నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే..!
థానే:  మహారాష్ట్రలోని థానేలో భగవాన్‌ అనే వ్యక్తి నడిరోడ్డుమీద అందరూ చూస్తుండగా ఆత్మహత్యాయత్నం చేశాడు. కాల్వా ప్రాంతంలోని ఓ బ్రిడ్జికి తాడుకట్టి మెడలో తాడు వేసుకుని బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు నివ్వెరపోయారు. వెంటనే అతన్ని గమనించిన థానే ట్రాఫిక్‌ పోలీసులు చురుగ్గా స్పందించి.. …